గుమ్మడిదల: ఆలయాన్ని సందర్శించిన త్రిదండి చిన్న జీయర్ స్వామి

66చూసినవారు
గుమ్మడిదల: ఆలయాన్ని సందర్శించిన త్రిదండి చిన్న జీయర్ స్వామి
గుమ్మడిదల మండల కేంద్రంలోని పుణ్యక్షేత్రమైన శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానాన్ని శ్రీశ్రీ శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జియర్ స్వామి శుక్రవారం సందర్శించారు. ఆలయ ధర్మకర్తలు, దేవాలయ కమిటీ సభ్యులు, పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. బాల ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, మంగళహారతులు నిర్వహించారు.
జీయర్ స్వామి నిర్మాణంలో ఉన్న రామచంద్ర దేవస్థానాన్ని పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్