సంగారెడ్డి: తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి

70చూసినవారు
సంగారెడ్డి: తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి
అంబేద్కర్ పై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇలాంటి వారిపై పోలీసులు కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్