రేణుక ఎల్లమ్మ ఆలయంలో బిజెపి నాయకుల పూజలు

64చూసినవారు
ఆషాడ మాసం పురస్కరించుకొని సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో బీజేపీ నాయకులు ఆదివారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా నాయకులు అమ్మవారికి బోనాలను సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ రాజు గౌడ్, కౌన్సిలర్లు నాగరాజు, వాసు, పట్టణ అధ్యక్షుడు ద్వారకా రవి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్