నిర్మల రెడ్డి ప్రమాణ స్వీకరణకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు

54చూసినవారు
నిర్మల రెడ్డి ప్రమాణ స్వీకరణకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు
టీజీఐఐసి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న నిర్మల రెడ్డి కార్యక్రమానికి సంగారెడ్డి పట్టణం నుంచి కాంగ్రెస్ నాయకులు గురువారం భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. 33వ వార్డు కౌన్సిలర్ నాగరాజు ఆధ్వర్యంలో కార్యకర్తలు వాహనాల్లో వెళ్లారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కరుణాకర్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్