రేపు సంగారెడ్డిలో మంచినీటి సరఫరా నిలిపివేత

72చూసినవారు
రేపు సంగారెడ్డిలో మంచినీటి సరఫరా నిలిపివేత
మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మత్తుల కారణంగా సంగారెడ్డి పట్టణంలోని 15, 16, 34, 35 వార్డులలో ఈనెల 29వ తేదీన మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్