బాలికలకు హృదయ ఆధారిత అందించాలి

68చూసినవారు
బాలికలకు హృదయ ఆధారిత అందించాలి
కస్తూర్బా పాఠశాలలో చదివే విద్యార్థినిలకు హృదయ ఆధారిత నైపుణ్య విద్యను అందించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డిలో శుక్రవారం కస్తూర్బా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ బాలికలకు వారం రోజులపాటు వీటిపై అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో డిఇఓ వెంకటేశ్వర్లు, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి సుప్రియ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్