సంగారెడ్డి: పదిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి సన్మానం

70చూసినవారు
సంగారెడ్డి: పదిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి సన్మానం
పదవ తరగతిలో 593 మార్కులు సాధించిన కంది మండలం భక్త అల్లూరు గ్రామానికి చెందిన శ్రావణిని వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నర్సింలు, ప్రధాన కార్యదర్శి కొంక రాజేశ్వర్, కోశాధికారి సంతోష్ పాటిల్, యువజన సంఘం అధ్యక్షుడు మల్లికార్జున్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్