సంగారెడ్డిలో నేడు జాబ్ మేళా

58చూసినవారు
సంగారెడ్డిలో నేడు జాబ్ మేళా
సంగారెడ్డి లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో గురువారం తేదీన ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారి అనిల్ కుమార్ ప్రకటనలో తెలిపారు. 10, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని చెప్పారు. 18 నుంచి 30 సంవత్సరాలకు వయసున్న అభ్యర్థులు జాబ్ మేళాకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఎంపి కైనా వారికి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్