ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు సాయిలు, కార్యదర్శి ప్రసాద్ ల సమక్షంలో సంగారెడ్డి లోని ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినెల 1వ తేదీన వేతనాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో చంద్రకళ, నిఖిత, సాజిద, మురళి పాల్గొన్నారు.