

బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు? (వీడియో)
భారతదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ. నిత్యం కోట్ల విలువైన బంగారం క్రయ విక్రయాలు జరుగుతుంది. ఈ క్రమంలో బంగారం ధర ఇటీవల భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,300కి పైగా ఉంది. మరి కొద్ది రోజుల్లో ఇది లక్ష రూపాయలను కూడా దాటే అవకాశం ఉంది. అయితే అసలు ఈ బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు. రోజు రోజుకు వేలల్లో ఎందుకు పెరుగుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం.