దళితుల సమస్యలపై ఉద్యమిద్దాం

67చూసినవారు
దళితుల సమస్యల పరిష్కరానికి ఉద్యమిద్దామని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్ అన్నారు. సంగారెడ్డి లోని కేవల్ కిషన్ భవన్ లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దళితుల సమస్యల పరిష్కారం పై పాలకులకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి అశోక్, ఉపాధ్యక్షుడు శివకుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్