మాజీ మంత్రి హరీష్ రావును హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే తనయుడు చింతా సాయినాథ్ గురువారం కలిశారు. ఈనెల 20వ తేదీన నిర్వహించే సుహాసిని పూజా కార్యక్రమం ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో యువజన సంఘం ప్రెసిడెంట్ నాగేష్, నాగనాథ్, వేణు, రమేష్ , సతీష్, రాజు, మల్లేశం, రవి, సంతోష్, వంశీ, అజయ్, అభిలాష్, రాము , జగన్ , కిరణ్, సంతోష్ పాల్గొన్నారు.