కంది: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నిర్మలా రెడ్డి

73చూసినవారు
కంది: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నిర్మలా రెడ్డి
కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలోని ప్రాథమిక సహకార కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గురువారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ రైతు పండించే చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నరహరి రెడ్డి, కొండల్ రెడ్డి, బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్