సంగారెడ్డి: 12న ప్రజావాణి కార్యక్రమం

76చూసినవారు
సంగారెడ్డి: 12న ప్రజావాణి కార్యక్రమం
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 12వ తేదీన ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జిల్లా స్థాయి అధికారులు ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. ప్రజల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్