19న ప్రజావాణి కార్యక్రమం: సంగారెడ్డి కలెక్టర్

50చూసినవారు
19న ప్రజావాణి కార్యక్రమం: సంగారెడ్డి కలెక్టర్
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 19వ తేదీన ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం 1: 30 గంటల వరకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రజల సమస్యలు అక్కడికి అక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్