సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల గార్డెన్ నగర్, ఆల్లిపుర్ లో రెవ. జి బి గార్డెన్ మెమోరియల్ మెథడిస్ట్ సెంట్రల్ చర్చి అవరణంలో భారీ ఎత్తున నిర్వహించతలపెట్టిన మెథడిస్ట్ 95వ ఉజ్జివ సభల జాతర ను డి. ఎస్. సుకుమార్, డిస్ట్రిక్ట్ లే లీడర్ సరీన్ జాన్, జనరల్ సెక్రటరీ రవికుమార్, పాస్టర్ లతో ఎమ్మెల్యే మాణిక్ రావు కలిసి సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి శనివారం ఉదయం ఈ కార్యకార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే
మాణిక్ రావు మాట్లాడుతూ గత 95 సంవత్సరాలుగా ఈ జాతర నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు.