సంగారెడ్డి జిల్లా, పట్టణంలోని రాజంపేట ఫిల్టర్ బెడ్ రోడ్ లో పైప్ లైన్ లీక్ అయి అందులోకి మురుగు నీరు వస్తుందని స్థానిక కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైప్ లైన్ లీక్ అవడం వలన నీరు వృధాగా పోతుందని, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి మరమ్మత్తులు చేపించాలని వారు బుధవారం కోరుతున్నారు.