సంగారెడ్డి: పాకిస్థాన్ పై భారత సైన్యం విజయం సాధించాలని ప్రత్యేక పూజలు

72చూసినవారు
సంగారెడ్డి: పాకిస్థాన్ పై భారత సైన్యం విజయం సాధించాలని ప్రత్యేక పూజలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం బడంపేటరాచన్న స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం మధ్యాహ్నం స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మ వారికి కుంకుమార్చన మహా మంగళ హారతి ఇచ్చి మహా నివేదన చేయడం జరిగింది. మన భారతదేశం సుభిక్షంగా ఉండాలని మన సైనికులు క్షేమంగా ఉండాలని మన శత్రు దేశమైన పాకిస్తాన్ పై గెలవడం కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశానుసారం పూజించడం జరిగింది.

సంబంధిత పోస్ట్