సరస్వతీ నది పుష్కర తీర్థానికి విద్యాపీఠం

75చూసినవారు
సరస్వతీ పుష్కర తీర్థ స్నానానికి విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో భక్తులు శనివారం బయలుదేరి వెళ్లారు. ఆశ్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బద్రీనాథ్ సమీపంలోని సరస్వతీ నదిలో 200 మంది భక్తులతో పుష్కర తీర్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్