సంగారెడ్డిలో శీతలా దేవి ప్రతిష్టాపన వేడుకలు

79చూసినవారు
సంగారెడ్డి మండలం పసలవాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆవరణలో శీతలా దేవి ప్రతిష్టాపన వేడుకలు రెండో రోజైన ఆదివారం కూడా ఘనంగా నిర్వహించారు. విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో అమ్మవారికి ధాన్యాధివాసం, జలాధివాసం కార్యక్రమాన్ని జరిపించారు. 14వ తేదీన అమ్మవారి ప్రతిష్టాపన వేడుకలు జరుగుతాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్