భక్తులతో కిటకిటలాడిన శ్రీ వైకుంఠపురం

75చూసినవారు
వైశాఖ మాసం పురస్కరించుకొని సంగారెడ్డి శివారులోని శ్రీ వైకుంఠపురం భక్తులతో శనివారం కిటకిటలాడింది. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఆలయంలో క్యూలైన్లను ఏర్పాటు చేశారు. దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ వరదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయంలో సుదర్శన నరసింహ హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి పల్లకి సేవా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో జరిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్