మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

547చూసినవారు
సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిషనర్ ప్రసాద్ డి ఈ ఇంతియాజ్, కౌన్సిలర్లు రామప్ప, ఉమామహేశ్వరి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్