పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి

70చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద శుక్రవారం విద్యార్థుల సందడి నెలకొంది. ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు రావడం కల్పించింది. మొదటిసారిగా పబ్లిక్ పరీక్షలు రాస్తూ ఉండడంతో ఉపాధ్యాయులు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. 8: 30 గంటల తర్వాత విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి పంపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్