

మోదీ ఉన్నతస్థాయి సమీక్ష (వీడియో)
ప్రధాని నరేంద్ర మోదీ కాల్పుల విరమణ ప్రకటన అనంతరం ఢిల్లీలోని తన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి సహా పలువురు కీలక అధికారులు హాజరయ్యారు.