సదాశివపేట: యువత పొగాకుకు దూరంగా ఉండాలి

58చూసినవారు
సదాశివపేట: యువత పొగాకుకు దూరంగా ఉండాలి
యువత విద్యార్థులు పొగాకుకు దూరంగా ఉండాలని జిల్లా పొగాకు నియంత్రణ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. సదాశివపేట బస్టాండ్ లో శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో పొగాకు సేవిస్తే జరిమానా విధిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని పొగాకు రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ అధికారి డాక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్