జహీరాబాద్: రజతోత్సవ సభ గోడ రాతలు రాసిన ఎమ్మెల్యే

56చూసినవారు
జహీరాబాద్: రజతోత్సవ సభ గోడ రాతలు రాసిన ఎమ్మెల్యే
ఎప్రిల్ 27న నిర్వహించతలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ చలో వరంగల్ అనే నినాదాలను, స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు మంగళవారం ఉదయం జహీరాబాద్ పట్టణంలో ముఖ్య ప్రదేశాల్లో స్వయంగా తానే చలో వరంగల్ అనే గోడ రాతలు రాశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నామ రవి కిరణ్, మోహీయుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్