జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పి తమ విద్యాభివృద్ధికి కృషి చేసిన గురువులకు పూర్వ విద్యార్థులు బుధవారం ఘనంగా సన్మానించారు. మొగుడంపల్లి లో మండలంలోని 2004-05 విద్యార్థులు ఇటీవల పదోన్నతి పొందిన నర్సింలు ఆయన సతీమణి దంపతులతో పాటు శంకర్ రావు, నారాయరెడ్డి, కనకరాజు, బాలయ్య, సుభాష్ రెడ్డి, నీరజలకు ఘనంగా సన్మానించారు.