కళాకారుడు టిఆర్ఎస్ యువనేత సాయిచంద్ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం స్థానిక బిఆర్ఎస్ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నామ రవి కిరణ్, బిఆర్ఎస్ నాయకులు యాకూబ్, తులసి దాస్ గుప్తా, బండి మోహన్ తదితరులు పాల్గొన్నారు.