సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండల రైతులకు రైతు భరోసా, రైతు బీమా పథకాలు అమలు చేయాలని కోరుతూ గురువారం మధ్యాహ్నం స్థానిక రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశామని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కోహీర్ మండలం రైతులు పాల్గొన్నారు.