తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మక కార్యక్రమం భూభారతి చట్టం -2025 అవగాహన సదస్సు గురువారం సదాశివపేట మండల కేంద్రంలోని దుర్గా ఫంక్షన్ హాల్ లో భూ భారతి చట్టం, రెవిన్యూ అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిధులుగా టిజిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పాల్గొని భూ భారతి, రెవిన్యూ అవగాహన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.