గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదంలో ఇప్పటి వరకు 275 మంది మృతి చెందినట్లు సమాచారం. విమాన శకలాల కింద మృతదేహాలను కనుగొనటానికి శోధన కార్యక్రమం కొనసాగుతోంది. కాగా ఈ ప్రమాదంలో 248 మృతదేహాల DNA పరీక్ష పూర్తయ్యింది. మృతదేహాలను పంపేందుకు చేయడానికి అంత్యక్రియ పేటికలు తయారుచేయబడ్డాయి. తమవారి మృతదేహాల కోసం బాధిత కుటుంబ సభ్యులు వేచిచూస్తున్నారు.