మాజీ మంత్రి రోజా సంచలన వీడియో

77చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్యపై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆదివారం ఓ వీడియోను రిలీజ్ చేశారు. ‘ఏడేళ్ల పాపను కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేసిన ఉదంతం గుండెను పిండేస్తోంది. సీఎం సొంత జిల్లాలోనే రక్షణ లేకపోవడం కూటమి ప్రభుత్వం అసమర్థతకు కారణం. వారం రోజుల తర్వాత 4 కి.మీ. దూరంలో బాలిక శవమై కనిపించింది. హోంశాఖ, సీఎం, డిప్యూటీ సీఎంలు ఏం చేస్తున్నట్లు?’ అని రోజా మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్