అక్బర్ పేట్: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కత్తి కార్తీక

52చూసినవారు
అక్బర్ పేట్: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కత్తి కార్తీక
అక్బర్ పేట్ భూంపల్లి మండలం ఎనగుర్తి గ్రామంలో మాజీ సర్పంచ్ లింబాద్రి గౌడ్ తల్లి రుక్కవ్వ (70) అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కనకయ్య, అనిల్ గౌడ్, వెంకటరెడ్డి, వెంకటస్వామి గౌడ్, చందు, సంతోష్ గౌడ్, లింగ గౌడ్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్