దుబ్బాక: వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న బీఆర్ఎస్ నాయకురాలు

61చూసినవారు
దుబ్బాక: వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న బీఆర్ఎస్ నాయకురాలు
వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా దుబ్బాక పట్టణ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజల్లో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వామివారిని దుబ్బాక నియోజకవర్గం ప్రజలు సుభిక్షంగా ఉండాలని వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఆ స్వామివారు ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరడం జరిగిందన్నారు.
Job Suitcase

Jobs near you