దుబ్బాక: మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన కత్తి కార్తీక

51చూసినవారు
దుబ్బాక: మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన కత్తి కార్తీక
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధి 5వ వార్డ్ లో వజ్జల సత్యలక్ష్మి కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక. వారి కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలేశం గౌడ్, సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్