పెహల్గామ్ లో వీర మరణం పొందిన సైనికులకి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ శనివారం జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుర్రప్ప గారి రాజులు మాట్లాడుతూ దేశ రక్షణలో భాగంగా త్రివిధ దశల చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు మన భారత సైనికులు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన యుద్ధం విషయంలో మన యొక్క పోలీస్ రిటైర్డ్ ఆఫీసర్ సేవలు వినియోగానికి సిద్ధంగా ఉంటాయని తెలిపారు.