తిరుమల తిరుపతి శ్రీవారి సేవలో గజ్వేల్ వాసులు

51చూసినవారు
తిరుమల తిరుపతి శ్రీవారి సేవలో గజ్వేల్ వాసులు
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సేవకు గజ్వేల్ నుండి వెళ్లిన ఆర్యవైశ్య వైశ్యులు బుదవారం వారి యాత్ర 2 వ రోజుకు చేరుకుంది. ఉదయం మంగపట్నంలో పరకామణి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొననున్నట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్