గజ్వేల్: మృతుని కుటుంబానికి లక్ష్మీ ఫౌండేషన్ ఆర్థిక చేయూత

71చూసినవారు
గజ్వేల్: మృతుని కుటుంబానికి లక్ష్మీ ఫౌండేషన్ ఆర్థిక చేయూత
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ 4వ వార్డుకు చెందిన నర్సి చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీ ఫౌండేషన్ చైర్మన్, 3వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ మర్కంటి వరలక్ష్మి కనకయ్య ముదిరాజ్ ఆదివారం వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్