గజ్వేల్: శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

52చూసినవారు
గజ్వేల్: శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
సిద్ధిపేట జిల్లా మేదినీపూర్, దుద్దెడ సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్తు మరమ్మతుల కారణంగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ సత్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కుకునూరుపల్లి, మంగోల్, మేదినీపూర్, లకుడారం, బొబ్బాయిపల్లి, ముద్దాపూర్, మాత్ పల్లి, తిమ్మారెడ్డిపల్లి, ఆరేపల్లి, వెలికట్ట గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్