గజ్వేల్: రామకోటి సంస్థకు గోటి తలంబ్రాలు అందజేసిన సరస్వతీ శిశుమందిర్

60చూసినవారు
గజ్వేల్ లో ఈ నెల 22న జరిగే సీతారామ, ఉమామహేశ్వరుల కళ్యాణానికి గత సంవత్సరం అందించిన విధంగానే ఈ సారి కూడా గోటి తలంబ్రాల కార్యక్రమం శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ శ్రీకారం చుట్టి సరస్వతీ శిశు మందిర్ విద్యాలయంలో నిర్వహించారు. రామనామ స్మరణ చేసి గోటితో వడ్లను ఓలిచి తలంబ్రాలుగా తయారుచేసి సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజుకు బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు గుండు గాయత్రీ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్