గజ్వేల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

52చూసినవారు
గజ్వేల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
గజ్వేల్ షీ టీమ్ లో ఏ ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్న వడ్డే శ్రీరాములు(47), మహిళ కానిస్టేబుల్ లావణ్య శుక్రవారం కుకునూర్ పల్లిలో జరిగిన మీటింగ్ కు వెళ్లి వస్తుండగా కుకునూర్ పల్లి గ్రామంలోని బస్టాండ్ వద్ద సిద్ధిపేట నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు బైక్ ను బలంగా ఢీ కొనడంతో బైక్ ఉన్నఏ ఎస్ ఐ కు, కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని ఆర్ వి ఎం ఆసుపత్రికి తరలించారు. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్