కిరాణా షాపు పై పోలీసుల మెరుపు దాడులు

50చూసినవారు
కిరాణా షాపు పై పోలీసుల మెరుపు దాడులు
ప్రభుత్వం నిషేధించినప్పటికీ గుట్కాలు, అంబర్, బ్లూ బిల్, ఎడి, బ్లాక్ సిగరెట్స్ అమ్ముతున్న హుస్నాబాద్ పట్టణంలోని ఉమామహేశ్వర హోల్ సేల్ షాపు యజమాని గౌరిశెట్టి రవీందర్ కిరాణా షాపులో శనివారం సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, హుస్నాబాద్ ఎస్సై మహేష్, పోలీసులు కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. కిరాణా షాప్ లో తొమ్మిది వేల రూపాయలు విలువగల సిగరెట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీస్ లు తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్