రైతు భరోసా కై రైతుల అభిప్రాయ సేకరణ

61చూసినవారు
రైతు భరోసా కై రైతుల అభిప్రాయ సేకరణ
వర్గల్ మండలంలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ శాఖ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతు భరోసా కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా రైతుల నుండి వారి అభిప్రాయాలను రాతపూర్వకంగా అధికారులు సేకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలమేరకు రైతులకు ఆర్థికంగా ఏవిధంగా ఉపయోగంగా ఉంటుందో తెలుసుకోవడానికి స్వయంగా రైతుల ద్వార అభిప్రాయం సేకరణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్