సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన ప్రముఖ పాత్రికేయులు వెంకటేష్ చారి రోడ్డు ప్రమాదంలో గాయలయ్యాయి. శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు బుధవారం తన నివాసంలో పరామర్శించి ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని కల్పించారు.
ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త సాధిక్ పాషా, స్వామి చారి తదితరులు ఉన్నారు.