సిద్దిపేట: మహాసభను విజయవంతం చేయాలి

57చూసినవారు
జగదేవపూర్ మండల కేంద్రంలోని ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో గురువారం మండలంలోని బీఆర్ఎస్ కార్యకర్తలతో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాజీ ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27న చలో వరంగల్ బీఆర్ఎస్ రాజతోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మండలంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రతి ఒక్క కార్యకర్తను జాగ్రత్తగా తీసుకువెళ్ళి క్షేమంగా తీసుకురావాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్