సిద్దిపేట జిల్లా మార్కుక్ లోని పోలీస్ సిబ్బందికి భద్రాచల రామయ్య కళ్యాన తలంబ్రాలను శుక్రవారం మర్కూక్ ఎస్. ఐ దామోదర్ తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తలంబ్రాల విశిష్టత వాటి పవిత్రత తెలియజేసి అందజేశారు. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. భద్రాచల కళ్యానానికి గోటి తలంబ్రాలు అందించారని తెలిపారు.
ఈ సందర్బంగా ఎస్. ఐ దామోదర్ మాట్లాడుతూ మాకు భద్రాచల దేవస్థాన తలంబ్రాలు అందడం సంతోషంగా ఉందన్నారు.