హుస్నాబాద్: మిషన్ భగీరథ పైపు పగిలి వృధాగా వెళ్తున్న నీళ్లు

79చూసినవారు
హుస్నాబాద్ మండలం, జిల్లెలగడ్డ గ్రామంలో మలోతు రాజు ఇంటి సమీపంలో మిషన్ భగీరథ పైపు పగిలి నీళ్లు వృధాగా వెళ్తున్నాయి. ఈ విషయం ఉన్నత స్థాయి అధికారులకు చెప్పిన ఎవరూ పట్టించుకోవడం లేదు అని స్థానిక ప్రజలు తెలిపారు.

సంబంధిత పోస్ట్