నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

52చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అక్కన్నపేట మండలాల్లోని పలు గ్రామాల్లో విద్యుత్ మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీ దుర్గా శ్రీనివాస్ తెలిపారు. పందిల్ల, ధర్మారం, రామవరం సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో ఉదయం 8 నుంచి 10. 30 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్