హుస్నాబాద్: చివరి దశకు చేరుకున్న పనులను ప్రారంభించేందుకు సిద్దం చేయాలి

80చూసినవారు
హుస్నాబాద్: చివరి దశకు చేరుకున్న పనులను ప్రారంభించేందుకు సిద్దం చేయాలి
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో చివరి దశకు చేరుకున్న వివిధ ప్రగతి పనులను వెంటనే పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగులో ఉన్న భూసేకరణ సత్వరమే పూర్తి చేయాలన్నారు. రోడ్లు భవనాలశాఖ, ఆర్ డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, పురపాలిక శాఖ ఇంజినీరింగ్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్