సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ 18వ వార్డు బుడగ జంగాల కాలనీలో గత ఆరు నెలలుగా మోరీలు తీయకపోవడంతో ప్రజలు దోమలు, దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పలుమార్లు మున్సిపల్ అధికారులకు, నాయకులకు తెలిపిన పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.